తూర్పుగోదావరిలో వివాదస్పదమవుతోన్న కొందరు పోలీసు అధికారుల తీరు..

తూర్పుగోదావరి: జిల్లా వివాదస్పదమవుతోన్న కొందరు పోలీసు అధికారుల తీరు.. నిందితుల తో కుమ్మక్కై బాధితుడ్ని మోసం చేసిన పిఠాపురం పోలీసులు..

రైస్ పుల్లింగ్ యంత్రం పేరుతో పిఠాపురం మం. చిత్రాడ యువకుడికి పది లక్షలు టోకరా పెట్టిన అనంతపురం జిల్లా రాయదుర్గం కు చెందిన వ్యక్తి..

పిఠాపురం పోలీసులను ఆశ్రయించిన బాధితుడు.. బాధితుడి ఫిర్యాదుతో రాయదుర్గం వెళ్ళి నిందితుడ్ని పట్టుకున్న పిఠాపురం పోలీసులు..

నిందితుడి వద్ద నుంచి పదిన్నర లక్షలు రూపాయిలు రికవరీ చేసి కేసు నమోదు చేయకుండా వదిలిపెట్టిన పోలీసులు..

బాధితుడికి మూడు లక్షలు ఇచ్చి మిగిలింది తన తమ జేబులో వేసుకున్న ఓ పోలీస్ అధికారి..

వేరొక కేసులో రాయదుర్గం రైస్ పుల్లింగ్ నిందితుడ్ని అరెస్ట్ చేసిన రాజమండ్రి క్రైమ్ పోలీసులు..

రాజమండ్రి అర్బన్ ఎస్పీ షిమోషి బాజ్ పాయ్ విచారణలో బయటపడ్డ పిఠాపురం పోలీసుల బాగోతం..

జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి కు ఫిర్యాదు చేసిన రాజమండ్రి అర్బన్ ఎస్పీ షిమోషి బాజ్ పాయ్..

అంతర్గత విచారణ పేరుతో విషయం బయటకు రానీయకుండా జాగ్రత్త పడుతున్న జిల్లా పోలీసు ఉన్నతాధికారులు..

Show Full Article
Print Article
Next Story
More Stories