భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అడవుల్లో కాల్పులు

- మల్లెపల్లి తొగు అటవీప్రాంతంలో పోలీసు బృందాలకు ఎదురుపడిన మావోయిస్టులు

- పోలీసులు... మావోల మధ్యలో ఎదురు కాల్పులు

- తృటిలో తప్పించుకున్న మావోయిస్టులు

- తెలంగాణ రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించారనే విశ్వసనీయ సమాచారం మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అటవీ ప్రాంతంలో 500 మంది పోలీసులు 25 బృందాలుగా ఏర్పడి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ రోజు ఉదయం 9గంటలకు మల్లెపల్లితోగు అటవీప్రాంతంలో మావోయిస్టులకు మరియు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.అనంతరం పోలీసులను చూసి వారికి సంబంధించిన సామాగ్రిని వదిలిపెట్టి పారిపోయిన మావోయిస్టుల కోసం ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు చర్యలు.

Show Full Article
Print Article
Next Story
More Stories