ఆర్టీసీ ఈడి వేంకటేశ్వర రావు గుండెపోటుతో మృతి

- హైదరాబాద్: ఆర్టీసీ ఈడి(అడ్మిన్, హైదరాబాద్) వేంకటేశ్వర రావు గుండెపోటుతో మృతి

- వారి మృతి పట్ల సంతాపం తెలిపిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

- వారి కుటుంబానికి తమ ప్రగాడ సానుభూతి ప్రకటించి.... వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించిన మంత్రి పువ్వాడ

Show Full Article
Print Article
Next Story
More Stories