జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన

విశాఖ: జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన

- రాంకి ఆధ్వర్యంలో నడుస్తున్న విశాఖ సాల్వెంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్

- సీపీఎం నేత నర్సింగరావు కామెంట్స్

- ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకున్నట్టే సాయినార్, సాల్వెంట్ యాజమాన్యంపైనా తీసుకోవాలి.

- సాల్వెంట్ కంపెనీలో మృతుడు కుటుంబాలకు కోటి రూపాయలు నష్ట పరిహారం ప్రకటించాలి

Show Full Article
Print Article
Next Story
More Stories