నేటి నుంచి వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేత..

-,శ్రీశైలం దేవాలయంపై కరోనా ఎఫెక్ట్ పడింది.

- అక్కడ కేసులు ఎక్కువ కావడంతో పాటు ఆలయ అర్చకులు ఇతర సిబ్బందికి కరోనా సోకడంతో వారం రోజల పాటు దర్శనాలు నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

- వీటికి సంబంధించి అదుపులోకి వచ్చిన తరువాతే తిరిగి దర్శనాలను పున:ప్రారంభిస్తామని ఆలయ ఈవో రామారావు తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories