ఏపీ ప్రజలకు అరోగ్యశ్రీ అండ..

ఏపీ ప్రజలకు ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తోంది... బిడ్డ పుట్టినదగ్గర్నుంచి ఇటీవల కాలంలో విలయం సృష్టిస్తున్న కరోనా వైరస్ వరకు ఏ వ్యాధికైనా ప్రభుత్వం అండగా ఉంటోంది. దీంతో పాటు దీర్ఘకాలిక రోగాలు ఉండే వారికి ప్రత్యేకంగా పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ విధంగా ఎందరో పేదలకు అండగా నిలిచిన వైఎస్సార్ పేరుతో ఏర్పాటయిన ఆరోగ్యశ్రీ అన్ని కుటుంబాలకు ఏపీలో భరోసాగా నిలిచింది.

- పూర్తి వివరాలు 

Show Full Article
Print Article
Next Story
More Stories