సచివాలయం కుల్చివేతపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్

- సచివాలయం కుల్చివేతపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్.

- పిటిషన్ వేసిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.

- పర్యావరణ నిబంధనలకు విరుద్దంగా సచివాలయం కూల్చి వేస్తున్నారు.

- ఈ విషయం పై వెంటనే జోక్యం చేసుకోవాలని ఎన్జీటీ రేవంత్ రెడ్డి విజ్ఞ్యప్తి.

Show Full Article
Print Article
Next Story
More Stories