ఏపీలో మరో తొమ్మిది ఏకలవ్య పాఠశాలలు..

HMTV
By HMTV
Published on: 2020-07-14 04:54:58

గిరిజనులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్రం తీసుకున్న చర్యల్లో భాగంగా కొత్తగా ఏపీలో మరో తొమ్మిది ఏకలవ్య పాఠశాలలను మంజూరు చేసింది. ప్రస్తుతం ఆరు నుంచి ప్రారంభమై క్రమేపీ జూనియర్ కళాశాలలుగా మార్చేందుకు ప్రణాళికలు చేశారు. కొత్తగా ఏర్పాటు చేసే వాటికి అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది.

- పూర్తి వివరాలు 

HMTV

HMTV

Next Story