నేటి నుంచి కృష్ణమ్మ తెలుగు రాష్ట్రాల్లోకి..

HMTV
By HMTV
Published on: 2020-07-14 04:53:41

పశ్చిమ కనుమల్లో వర్షం ప్రభావం వల్ల కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. దీనివల్ల ఆల్మట్టి నుంచి నారాయణపూర్, అక్కడ విడుదలైన నీరు నేటి నుంచి తెలుగు రాష్ర్టాల్లోకి చేరనుంది. తొలుతగా తెలంగాణలోని జూరాలకు చేరి, అక్కణ్ణుంచి దిగువ ప్రాజెక్టులకు వెళ్ల నుంది.

- పూర్తి వివరాలు 

HMTV

HMTV

Next Story