ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన అంశంపై ముద్రగడ తో చర్చిస్తున్న కాపు జేఎసీ నేతలు..

తూర్పుగోదావరి: కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తో భేటీ అయిన కాపు జెఎసి నాయకులు ఆరేటి ప్రకాష్ , చిన్నమిల్లి వెంకట్రాయుడు, ఉమామహేశ్వరి, అడ్డాల అనంతబాబు, వేమన శ్రీనివాస్ ములగల శ్రీనివాస్ తదితరులు


Show Full Article
Print Article
Next Story
More Stories