కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది-వి.హెచ్, కాంగ్రెస్ సీనియర్ నేత

- రోజురోజుకు కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది.

- వెంటిలేటర్లు, ఆక్సీజన్ వంటి సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు.

- ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేశారు.

- కేసీఆర్ కరోనా సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

- కరోనాతో ప్రజల ప్రాణాలు పోతుంటే హరితహారం, ప్రాజెక్టుల పేరుతో దృష్టి మల్లిస్తున్నారు.

- ప్రతిపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వం పై పోరాడాలి

- తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి..

- కరోనా పై బీజేపీ, టిఆర్ఎస్ దాగుడు మూతలు ఆడుతున్నాయి..

- ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చడంలో ఉన్న శ్రద్ధ కరోనా నియంత్రణలో లేదు.

- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ తో కరోనా పై ఎందుకు చర్చించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories