ఇళ్ళు కూలి ఇరుక్కుపోయిన వృద్ధురాలు

- కృష్ణాజిల్లా కైకలూరు మండలంలో ఇళ్ళు కూలి వృద్దురాలికి తీవ్ర గాయాలు.

- ఈ గోపవరం గ్రామం లో రాత్రి కురిసిన వర్షానికి పెంకుటిల్లు కూలి గోడల మధ్య ఇరుక్కుపోయిన సీతా మహాలక్ష్మి ( 80).

- హుటాహుటిన స్పందించిన స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.

- వృద్దురాలిని బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు.



Show Full Article
Print Article
Next Story
More Stories