- టీపీసీసీ కార్యదర్శి నరేందర్ యాదవ్ మృతి పట్ల ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతాపం..

- టీపీసీసీ కార్యదర్శి నరేందర్ యాదవ్ మృతి పట్ల ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతాపం..

- మంచి క్రమశిక్షణ గల నాయకున్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది.

- కరోనో వైరస్ నివారణ విషయంలో ప్రభుత్వం విఫలం అయ్యింది.

- కార్పొరేట్ ఆసుపత్రులలో సరైన వైద్యం లేదు, ప్రభుత్వ నియంత్రణ లేదు..

- ప్రభుత్వం ప్రజలకు భరోసా కల్పించడంలో విఫలం అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories