ఖైదీలను విడుదల చేయాలని హైకోర్టు లో పిల్

HMTV
By HMTV
Published on: 2020-07-13 05:43:20

TS High Court :- కరోనా వైరస్ నేపద్యంలో జైల్ లో ఉన్న ఖైదీలను విడుదల చేయాలని హైకోర్టు లో పిల్

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైల్లో ఖైదీలను పెరోల్ పై విడుదల చేయాలంటూ పిల్ లో పేర్కొన్న పిటిషనర్ లింగయ్య

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెరోల్ పై విడుదల చేస్తున్నారని, తెలంగాణలో కూడా విడుదల చేసేలా

ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్న పిటిషనర్

మరి కొద్ది సేపటిలో విచారణ చేయున్న హైకోర్టు

HMTV

HMTV

Next Story