విజయనగరం జిల్లా వాసులను కలవరానికి గురిచేస్తున్న కరోనా..

HMTV
By HMTV
Published on: 2020-07-13 04:46:12

విజయనగరం: జిల్లా వాసులను కలవరానికి గురిచేస్తున్న కరోనా..

- రోజు రోజుకు వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడంతో ఆందోళన చెందుతున్న అధికారులు.

- మళ్ళీ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్న అధికారులు.

- జిల్లాలో వ్యాపార సంఘాలు, ముఖ్య నేతలతో నేడు జిల్లా కలక్టర్, ఎస్పీలు అత్యవసర సమావేశం.

- సంపూర్ణ లాక్ డౌన్ అమలుకు మక్కవ చూపుతున్న పలు వర్తక సంఘాలు.

- ఇప్పటికే కరోనాతో జిల్లాలో 8 మంది మృతి.

HMTV

HMTV

Next Story