టీఆర్ ఎస్ కిరాయి గూండాలు బీజేపీ ఆఫీస్-ఎంపీ అరవింద్ పై దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం- బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ

తెలంగాణ ప్రజలు కరోనాకు భయపడితే- కేసీఆర్, టీఆర్ ఎస్ కు బీజేపీ భయం పట్టుకుంది.

బీజేపీ నేతలు-కార్యకర్తల పై అక్రమ కేసులు పెట్టినా బీజేపీ ఎప్పుడు రాజ్యాంగాన్ని అతిక్రమించలేదు

సిద్ధాంతం కలిగిన పార్టీ బీజేపీ-టీఆరెస్ పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలు లేవు!.

బీజేపీ పై దాడులకు పాల్పడుతే సరైన సమాధానం చెప్పాల్సి ఉంతుంది..!ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు.

దాడులతో ప్రతిపక్షాలను-బీజేపీని కట్టడి చేద్దామనుకోవడం మూర్ఖత్వం.

ఎంఐఎం పార్టీ గూండాలు దేవాలయంకు వెళ్లి హత్యచేస్తే కనీసం స్పందించని పార్టీ టీఆర్ ఎస్

ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా రాష్ట్రం ఉండాలని బీజేపీ కోరుకుంటుంది.

పోలీస్ అధికారుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయి

పక్కా ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడికి పాల్పడ్డారు!.

ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసుల పై ఉంది.

కేంద్రం లో బీజేపీ అధికారంలో ఉన్నదనే విషయాన్ని టీఆర్ ఎస్ మర్చిపోవద్దు.

బీజేపీ నేతల పై దాడి విషయం పై కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తాం.

టీఆర్ ఎస్ నేతలు అవినీతికి పాల్పడలేదని నిరూపించుకోవాల్సిన భాద్యత వాళ్ళ పై ఉంది.

రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ వాటా లేని పథకాలు ఎన్నో చెప్పాలి?

కరోనా దృష్టిని ప్రజల నుంచి మళ్లించడానికి సెక్రటేరియట్ కూల్చుతున్నారు!.

Show Full Article
Print Article
Next Story
More Stories