మాస్కు ధరించకుంటే జరిమానా కట్టాల్సిందే

ఘంటసాల: కరోన నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించి బయటకు రావాలని లేకపోతే జరిమానా కట్టాల్సి వస్తుందని ఘంటసాల ఎస్ఐ టి.రామకృష్ణ తెలిపారు.

- ఘంటసాల సెంటర్లో లాక్ డౌన్ కారణంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం షాపులన్ని మూసివేశారు.

- ఈ సందర్భంగా ప్రధాన సెంటర్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించి మాస్కులు ధరించిన వాహనదారులకు, నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధించింది కౌన్సెలింగ్ ఇచ్చారు.

- కరోన కట్టడికి పోలీసులకు, అధికారులకు ప్రజలు సహకరించాలని ఎస్ ఐ రామకృష్ణ కోరారు.



Show Full Article
Print Article
Next Story
More Stories