ఇన్ స్పెక్టర్ శంకరయ్య విషయంలో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు

- లంచం తీసుకుంటూ ఏసీబీకి ట్రాప్ అయిన శంకరయ్య కు పాత నేరస్తుల తో సంబంధాలు

- రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన చిగురిపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు కి

- పలు రకాలు గా సహాయం చేసినట్లు శంకరయ్య పై ఆరోపణలు

- జయరాం హత్య కేసులో నిందితుడు రాకేష్ రెడ్డి కి సహరికించిన ఇన్ స్పెక్టర్

- జయరాం, శిఖా రెడ్డి కాల్ రికార్డ్ లు చేసేందుకు నిందితుడికి సహకారం

- దుండిగల్ ఇన్ స్పెక్టర్ గా ఉన్న సమయంలో రాకేష్ రెడ్డి తో కలిసి ల్యాండ్ సెటిల్ మెంట్లు

- ఇన్ స్పెక్టర్ శంకరయ్య కేసులో కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు

- ఇప్పటికే బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం 40 కోట్లు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన ఏసీబీ

Show Full Article
Print Article
Next Story
More Stories