హెచ్ఎంటివి ఇంపాక్ట్...

విజయనగరం: హెచ్ఎంటివి ఈతమానువలస 15 మంది గ్రామ బహిష్కరణ కధనానికి స్పందించిన సాలూరు మెజిస్ట్రేట్, మండల అధికారులు.

- పాచిపెంట మండలం ఈతమానువలసలో గ్రామ బహిష్కరణ చేసిన 15 మందిని గ్రామంలోకి తీసుకెళ్ళి హోమ్ క్వరంటేన్ చేసిన అధికారులు.

- కరోనా పాజిటివ్ కాంటాక్ట్ వ్యక్తులనే నెపంతో మూడు రోజుల క్రితం గ్రామం నుండి బయటకు పంపించేసి ఊరు చివరన వదిలేసిన గ్రామస్తులు.

- ఘటనపై మండిపడ్డ సాలూరు మెజిస్ట్రేట్

- పాచిపెంట రెవిన్యూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మెజిస్ట్రేట్.

- కరోనా పాజిటివ్ కాంటాక్ట్ వ్యక్తులపై వివక్ష చూపకూడదని గ్రామస్తులకు చూచన.

- 15 మంది కుటుంబ సభ్యులను ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చెయ్యాలని ఆదేశం.

Show Full Article
Print Article
Next Story
More Stories