. భారత్ లో విజృంభిస్తున్న “కరోనా” వైరస్.

ఢిల్లీ: హెల్త్ బులిటెన్

(కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ)

. 8 లక్షల దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.

• గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 519 మంది మృతి

• దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916

• దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 2,83,407

• “కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,15,385

• “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123

గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,82,511 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు

ఇప్పటి వరకు దేశంలో 1,13,07,002 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు.

Show Full Article
Print Article
Next Story
More Stories