కృష్ణా జిల్లాలో వైసీపీ కార్యకర్త పై హత్యాయత్నం

కృష్ణా జిల్లా: పెడన మున్సిపాలిటీలో వై ఎస్ ఆర్ సి పి కార్యకర్త బాజీపై హత్యాయత్నం

- స్థానిక 16 వ వార్డులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అబ్దుల్ బాజీ పై శనివారం తెల్లవారుజామున హత్యాయత్నం

- స్థానిక 12 వార్డు చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు బాజీ ఇంట్లోకి చొరబడి కత్తులు రాడ్లతో దాడి

- ఈ ఘటనలో బాజీ తలకు బలమైన గాయం

- కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- తనను హత్య చేయటానికి పదిమంది మంది వరకు తన ఇంటి పైకి దాడి చేశారని స్థానికులతో పాటు కుటుంబ సభ్యులు అడ్డు రావడంతో బతికిపోయా అని చెబుతున్న బాజీ

Show Full Article
Print Article
Next Story
More Stories