కృష్ణా జిల్లాలో ముగ్గురికి పాము కాటు

కృష్ణాజిల్లా: పామర్రు నియోజకవర్గం మొవ్వ మండల పరిధిలోని ముగ్గురు రైతులకు పాముకాటు...

- తోట్లవల్లూరు మండలానికి చెందిన గోళ్ళ. చింతయ్య(35), మరియమ్మ, చింతయ్యలు వారి పొలాల్లో పనిచేస్తుండగా కాటు వేసిన రక్త పింజరి పాము...

- దగ్గరలోని నాటు వైద్యుని ఆశ్రయించిన భాదితులు...

- పరిస్థితి విషమించడంతో మొవ్వ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి న గ్రామస్థులు...

- వైద్యులు శొంఠి.శివరామకృష్ణ సరైన వైద్యం అందించడంతో తప్పిన ప్రమాదం...

Show Full Article
Print Article
Next Story
More Stories