వైద్య విద్య చివరి సంవత్సరం పరీక్షలకు సిద్ధం కావాలి

విశాఖపట్నం: వైద్య విద్య చివరి సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబర్​లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ తెలిపింది.

- పరీక్షల కోసం విద్యార్థులు సిద్ధం కావాలని విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సి​పల్ డాక్టర్ పీవీ సుధాకర్ సూచించారు.

- ఇవి అన్​లైన్​లో కాకుండా పేపర్లతోనే ఉంటాయన్నారు. ఒక పరీక్ష హాల్లో కేవలం 20 మందికి మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories