నాన్ బల్క్ కార్గోపై ప్రత్యేక దృష్టి పెట్టిన భారతీయ రైల్వే

విశాఖపట్నం: నాన్ బల్క్ కార్గోపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన రైల్వే రాయితీలు ఇస్తోంది.

- ఈ రంగంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా బిజినెస్ మోడల్ అభివృద్ధి చేస్తోంది.

- ఇందుకోసం వ్యాపార వర్గాలు, వివిధ అసోసియేషన్ సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా కోరింది.

- ఆపరేషన్స్ మేనేజర్ పేరిట డివిజన్ స్థాయిలో ఇందుకోసం ప్రత్యేకంగా అధికార యంత్రాంగానికి బాధ్యత అప్పగించింది.

- వాల్తేరు డివిజన్​లో ఈ రకమైన వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories