కోరుకొండలో కంటైన్మెంట్ జోన్ తొలగింపు

కోరుకొండ: మండల కేంద్రమైన కోరుకొండ గ్రామం ఫ్రీ జోన్ అయ్యింది.

- కోరుకొండలో గత నెల 26వ తేదీన కరోనా కేసు నమోదు కావడంతో పోలీస్ స్టేషన్ వెనుక భాగాన కంటోన్మెంట్ జోన్ గా గుర్తించి ఆ ప్రాంతాన్ని ఎవరు సందర్శించకుండా చర్యలు తీసుకున్నారు.

- కరోనా సోకిన వ్యక్తికి వ్యాధి తగ్గి నెగిటివ్ రిపోర్ట్ రావడంతో ఈ ప్రాంతాన్ని ఫ్రీ జోన్ గా వెల్లడించినట్లు మండల వైద్యాధికారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రవిచంద్ర తెలియజేశారు.

- దీంతో ఆ ప్రాంతానికి అడ్డుగా వేసిన కంచెను తొలగించి యధావిధిగా స్థానికులు తిరిగేందుకు వీలు కల్పించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories