ఆటో డ్రైవర్లు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి

కడప: నగరంలో ఉన్న ఆటో యూనియన్లకు ట్రాఫిక్ సీఐ శ్రీధర్ నాయుడు కోవిడ్19 పరంగా తగు జాగ్రత్తలను సూచిస్తూ సమావేశం ఏర్పాటు చేశారు.

- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో తిరుగు త్రీ వీల్ ఆటో నందు ఇద్దరు, పెద్ద ఆటో నందు నలుగురు మించి ఉండరాదని, అలాగే ప్రతిఒక్కరు మాస్క్ దరించాలని తెలిపారు.

- పాటించని వారిమీద జిల్లా ఎస్పీ ఉత్తర్యుల మేరకు భారీ జరిమానాలు మరియు ఆటో సీజ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories