ఎవరిది పైచాచిక ఆనందమో తేల్చుకుందాం: ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్

@ మాజీ ఎమ్యెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్

- మంత్రులకు ఛాలెంజ్.. ఎవరిది పైచాచిక ఆనందమో తేల్చుకుందాం..

- కరోనో విషయంలో కాంగ్రెస్ అబద్దాలు అడుతుందని, పైచాచిక ఆనందం పొందుతుందని కేటీఆర్, ఈటెల అనడం సరికాదు.

- బాధ్యత గల మంత్రులు బాధ్యతలు విస్మరించి అబద్దాలు ఆడుతూ ప్రజలను అవమాన పరుస్తున్నారు.

- కరోన తో జనం పిట్టల్లా రాలుతుంటే మొక్కలు నాటుతూ, సచివాలయం కూలగొడుతున్నారు. ఎవరిది పైచాచికం..

- నిన్న 1920 కరోనో కేసులు వచ్చినట్టు, 11 మంది చనిపోయినట్టు ప్రకటించారు కదా.. వారి పేర్లు ప్రకటించండి, నేను ఇద్దరు మంత్రులకు ఓపెన్ ఛాలెంజ్ ఎక్కువ ఉన్నట్టు నిరూపిస్తా..

- కరోనో బాధితులు, మృతుల వివరాలు పేర్లతో సహా బయటపెట్టండి.. ఎవరివి అబద్ధాలో తేల్చుకుందాం.

- మీవి అబద్దాలని తేల్చకపోతే రాజకీయాల నుంచి విరమించుకుంటా..

- మీరు సిద్ధమా.

- మీరు కరోనితో జనం చనిపోతుంటే నివారించడంలో విఫలం అయ్యి పైచాచిక ఆనందం పొందుతు, అబద్దాలు ప్రచారం చేస్తున్నారు..

- కరోనో బాధితులు, మృతుల వివరాలు పచ్చి అబద్ధం.. అన్ని దొంగ లెక్కలు..

- ఈ రోజు అయిన కరోనో లెక్కలు, మృతుల వివరాలు పేర్లతో సహా ప్రకటించండి. నేను మీరు చెప్పిన లెక్కలు అబద్దాలు అని సాక్షాలతో సహా నిరూపిస్తా..

- బాధ్యత గల ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఎప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటుంది 

Show Full Article
Print Article
Next Story
More Stories