పోలవరం ప్రాజెక్టు వద్ద పెరుగుతున్న గోదావరి వరద

HMTV
By HMTV
Published on: 2020-07-09 13:09:25

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద క్రమంగా పెరుగుతోంది.

- అటు కాపర్ డ్యాం వద్ద నీటిమట్టం 20.95 మీటర్లకు చేరింది.

- పోలవరం వద్ద కూడా నీటిమట్టం 6.89 మీటర్లకు చేరింది.

HMTV

HMTV

Next Story