విశాఖ మన్యంలో విషాదం..

HMTV
By HMTV
Published on: 2020-07-09 01:54:03

 విశాఖ జిల్లా, జీ.మాడుగుల మండలంలో విషాహారం కలకలం, మగతపాలెంలో విషాహారం (ఆవు మాంసం) తిన్న గిరిజనులు, గ్రామంలో 76 మందికి అస్వస్థత, స్థానికి పీహెచ్సీలో చికిత్స, మరో ఐదుగురి పరిస్థితి విషమం. పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలింపు,

HMTV

HMTV

Next Story