కుప్పంలో కర్నాటక మద్యం హల్ చల్

కుప్పం: మండలంలోని డికేపల్లి పంచాయతీలో కర్నాటక మద్యం స్వైర విహారం చేస్తోందని సమాచారం అందించిన స్థానికులు.

- చీకటి పడగానే అమ్మకాలు ప్రారంభం అవుతాయని చెప్పిన స్థానికులు. దీనిపై పోలీసులు తగు చర్యలు చేపట్టాలని స్థానికులు పేర్కొన్నారు.

- అధికారుల నిర్లక్ష్యం వల్లే అక్రమ మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయని ఆరోపించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories