పోడు భూముల వివరాలు తక్షణమే సేకరించాలి

నర్సీపట్నం: డివిజన్ లో పోడు భూముల వివరాలను తక్షణమే సేకరించాలని రెవెన్యూ డివిజినల్ అధికారి లక్ష్మీ శివజ్యోతి ఆదేశించారు.

- విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో అటవీ, రెవెన్యూ తదితర శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

- ప్రభుత్వ ఆదేశాల మేరకు డివిజన్లో భూములను తక్షణమే గుర్తించి వాటి వివరాలను అందజేయాలని ఆమె ఆదేశించారు.

- ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిర్ధేశించిన సమయానికి వాటి నివేదికలు పంపాలని పేర్కొన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories