కారుమంచి గ్రామంలో భారీగా అక్రమ మద్యం స్వాధీనం

శావల్య పురం: మండలములోని కారుమంచి గ్రామములో ఎక్సైజ్ పోలీసులు 3,842 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు.

- ఇందులో లారీ.. టాటా ఎసి ఆటో.. మూడు బైకులు, 09 మందిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ ఏఐ మాధవి తెలిపారు.

- ఇందులో పోలీసు అధికారి పాత్ర ఉందని చెప్పటం విశేషం.

- ముద్దాయిలు అందరూ శావల్య పురం మండలము కారుమంచి, వైకళ్ళు గ్రామాలకు చెందినవారు ఉన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories