డ్రోన్ కెమెరా ద్వారా తనిఖీలు, రౌడీషీటర్లకు కౌన్సిలింగ్

విజయవాడ: స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ లోని అజిత్ సింగ్ నగర్లో డ్రోన్ కెమెరా నేపథ్యంలో వాహనాలు తనిఖీలను పోలీసులు నిర్వహించారు.

- కార్లు, ద్వి చక్ర వాహనాలు తనిఖీలు చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

- తనిఖీల్లో సిఐ లక్ష్మీనారాయణ,ఎస్సై రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.

- అదే విధంగా అజిత్ సింగ్ స్టేషన్లలో రౌడీ షీటర్లుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ కౌన్సిలింగ్ నిర్వహించి ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా, రౌడీయిజం చేసినా,తేడా చేస్తే తాట తీస్తామంటూ హెచ్చరించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories