గంజాయి విక్రయిస్తున్న విద్యార్థులు అరెస్ట్

గుంటూరు: గుంటూరు నగరంలో గంజాయి విక్రయిస్తున్న 8 మంది డిగ్రీ విద్యార్థులను అరెస్టు చేసినట్లు అర్బన్ ఎస్పీ అమ్మి రెడ్డి తెలిపారు.

- ఆదివారం గుంటూరులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

- విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన 8 మంది డిగ్రీ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో గంజాయి లిక్విడ్ బాటిల్స్ పెట్టి విక్రయిస్తున్నా రన్నారు.

- వద్ద నుంచి 8 కేజీల గంజాయి, 30వేల నగదు, 55 గంజాయి లిక్విడ్ బాటిల్స్, 9 ఫోన్లు, ఒక ఎలక్ట్రానిక్ కాటా స్వాధీనం చేసుకున్నామన్నారు.

- నిందితుల అరెస్టులో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు ఎస్పీ అమ్మిరెడ్డి రివార్డులు అందజేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories