మచిలీపట్నం లో మరో హత్యయత్నం

- బందరు మాచవరం ప్రాంతంలో హత్యాయత్నం దాడి

- కార్ ఫైనాన్స్ నిమిత్తం

- డబ్బులు అడిగేందుకు వెళ్ళిన వరుణ్ మారుతి గుడివాడ ఉద్యోగిపై కత్తితో దాడి చేసిన వైనం

- మచిలీపట్నం చిలకలపూడి చెందిన జ్యువెలరీ షాపు యజమాని నాగేశ్వర రావు అతని కుమారుడు ఇద్దరు కలిసి హత్యాయత్నం కి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

- పక్కా పథకం ప్రకారం మాచవరం లో రోడ్ల పక్క వాళ్ళ దుకాణాల వద్ద కత్తితో పొడిచి పక్కనే ఉన్న డ్రైనేజీ లో పడేసి పరారైన నిందితులు.

- హత్యకు గురైన వ్యక్తి గుడిసె రాజేష్ పెడన దక్షిణ తెలుగు పాలెం 19 వార్డు కి చెందిన వ్యక్తిగా నిర్ధారించిన పోలీసులు.

- హత్యాయత్నానికి ప్రయత్నించిన తండ్రి కొడుకుల కోసం గాలిస్తున్న పోలీసులు

- గాయపడ్డ గుడిసె రాజేష్ ను మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- కత్తి పోట్లతో గాయపడ్డ రాజేష్ పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు. ఆంధ్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్

Show Full Article
Print Article
Next Story
More Stories