కరోనాతో టాలీవడ్ నిర్మాత పోకూరి రామారావు మృతి!

HMTV
By HMTV
Published on: 2020-07-04 07:46:28

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత పోకూరి రామారావు కరోనా తో మృతి చెందారు.. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.. అక్కడ చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మృతి చెందారు..పోకూరి రామారావు తన అన్న పోకూరి బాబురావు తో కలిసి ఈతరం బ్యానర్ పైన సినిమాలు నిర్మించారు..

భాగంగానే యంగ్ హీరో గోపీచంద్ తో యజ్ఞం, రణం అనే సినిమాలను తెరకెక్కించారు. రామారావు మృతిపట్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయనకు సంతాపం తెలుపుతుంది..

HMTV

HMTV

Next Story