అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్ల స్థలాలు

శాంతిపురం: అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు పక్కా గృహాలు మంజూరు చేయడం జరుగుతుందని వైఎస్సార్ పార్టీ కుప్పం ఇంచార్జ్ భరత్ స్పష్టం చేశారు.

- మండలంలోని అబకల దొడ్డి, సోన్నేగాని పల్లి సమీపంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన స్థలాన్ని శనివారం భరత్, వైసిపి శ్రేణులు పరిశీలించారు.

- రాష్ట్రంలో పక్కా గృహాలు లేని నిరుపేదలు ఉండకూడదన్న లక్ష్యంతో సీఎం జగన్ దేశంలో ఎక్కడా లేనివిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా గృహాల నిర్మాణం కోసం ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. - రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందజేయడమే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు.


 

Show Full Article
Print Article
Next Story
More Stories