కంచరపాలెం రైల్వే న్యూ కోచింగ్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం

విశాఖపట్నం: కంచరపాలెం రైల్వే న్యూ కోచింగ్ కాంప్లెక్స్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది.

- రైల్వే కోచ్​లు శుభ్రం చేసే ట్రాక్​కు సమీపంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది.

- రైల్వే బోగీల్లోని కొన్ని వ్యర్ధ పరికరాలు ఒకచోట కుప్పగా పోసి ఉంచారు.

- శుక్రవారం మధ్యాహ్నం వాటికి నిప్పు అంటుకోవడంతో మంటలు ఎగిసిపడ్డాయి.

- విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

- అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు పెద్దగా చెలరేగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.



Show Full Article
Print Article
Next Story
More Stories