ఐదేళ్ల బాలిక గొంతు కోసి చంపిన యువకుడు..!

♦ మేడ్చల్ జిల్లా పోచారంలో ఐదేళ్ల బాలిక గొంతు కోసి చంపిన యువకుడు.

♦ చిన్నారి తల్లి, మరో వ్యక్తిపై కూడా కత్తితో దాడి.

♦ కత్తితో దాడికి తెగబడటంతో పరారైన రమేశ్ అనే యువకుడు.

♦ చిన్నారి తల్లిని ఆస్పత్రికి తరలించిన స్థానికులు.

♦ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

♦ ఘటనకు సంభందించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories