మాస్కులు ధరించని వారికి జరిమానా

పొన్నూరు: ప్రతి ఒక్కరూ కోవిడ్-19 నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని రూరల్ ఎస్ఐ పి.కోటేశ్వరరావు అన్నారు.

- మండల పరిధిలోని ములుకుదురు గ్రామంలో బుధవారం వాహనాల తనిఖీలు

- ఈ సందర్భంగా మాస్కులు ధరించి కుండా రోడ్లపై తిరిగే వ్యక్తులకు, వాహనదారులకు రూ.70 జరిమానా విధించారు. పట్టణ పరిధిలో మాస్కులు ధరించని వారికి రూ.100 జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు.

- ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ బారిన పడకుండా మాస్కులు ధరించి, శానిటైజర్లు ఉపయోగించి భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. 




Show Full Article
Print Article
Next Story
More Stories