ఎమ్మెల్యే సొంత నిధులతో ఆసుపత్రి నందు హెల్ప డెస్క్

తుని: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా సొంత నిధులతో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.

- ఆసుపత్రి సూపర్డెంట్ విష్ణువర్ధని ఇతర పాలకవర్గ సభ్యులు బుధవారం ప్రారంభించారు.

- ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇటువంటి సహాయ సహకారాలు లేక ఇబ్బందులు ఉన్నా హెల్ప్ డెస్క్ తెలియజేయాలనిది ముఖ్య ఉద్దేశంగా తెలిపారు.



Show Full Article
Print Article
Next Story
More Stories