కర్నూలు, కృష్ణా జిల్లాల్లో కరోనా మరణమృదంగం...

HMTV
By HMTV
Published on: 2020-06-29 00:37:50
అనంతపురం : కర్నూలు, కృష్ణా జిల్లాల్లో కరోనా మరణమృదంగం... 24 గంటల్లో 12 మంది బలి కొంది.ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది.

- గడచిన 24 గంటల వ్యవధిలో 12 మంది మృత్యువాత పడ్డారు.

- కర్నూలు జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు.

- దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 169కి పెరిగింది.

HMTV

HMTV

Next Story