లోకేష్ పనిపాట లేకుండా ఇంట్లో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకొంటున్నాడు: వైసీపీ ఎమ్మెల్యే రోజా

- టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు

- ఖజానాకి మూడున్నర లక్షల కోట్లు అప్పు ఉంచి వెళ్ళారని, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూడా ప్రజలను క్లిష్టమైన సమయంలో సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా ఆదుకున్నారని రోజా అన్నారు.

- ఆదివారం ఆమె తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి కారణంగా శ్రీవారిని భౌతిక దూరం పాటిస్తూ దర్శించుకున్నానని తెలిపారు. కరోనా టెస్తుల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఉందన్నారు.

- పూర్తి వివరాలు

Show Full Article
Print Article
Next Story
More Stories