ఇసుక రీచ్ ను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ డా .కె .మాధవీలత

తోట్లవల్లూరు: మండలం వల్లూరు పాలెం ఇసుక రీచ్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ డా. కె.మాధవీలత ఆకస్మిక తనిఖీ చేశారు.

- ఈ సందర్భంగా జేసీ మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ధేశించిన ఇసుక రీజెర్వు స్టాక్ ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

- వర్షా కాలం దృష్టిలో ఉంచుకుని రానున్న రోజుల్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు.

- ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని రవాణా, పట్టా భూముల కాంట్రాక్టర్లు ను జేసీ ఆదేశించారు.

- ఈ సందర్భంగా జేసీ వెంట మైనింగ్ శాఖ డిడి శ్రీనివాస్ కుమార్, జిల్లా సాండ్ అధికారి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories