గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

తుని: మండలంలోని కోటనందూరు జగన్నాధపురం ప్రధాన రహదారి గుండా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తుని రూరల్ సిఐ కిషోర్ బాబు తెలిపారు.

- ద్విచక్ర వాహనాలు తనిఖీ చేస్తుండగా పల్సర్ బైక్ పై వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పరార్ అయ్యేందుకు ప్రయత్నించారని అనంతరం పట్టుకుని తనిఖీలు నిర్వహించగా వారి వద్ద మూడు కేజీల గంజాయి బయటపడిందన్నారు.

- వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories