కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం.. నాలుగురు వ్యక్తులు అరెస్ట్

విడపనకల్లు: అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావళిగి గ్రామ పొలాల దారి గుండా అనంతపురంకు చెందిన ముగ్గురు వ్యక్తులు, హావళిగి కు చెందిన ఒక వ్యక్తి అక్రమంగా కర్ణాటక లిక్కర్ తరలిస్తున్నవ్యక్తులను పట్టుకున్నారు.

- పాల్తూరు ఎస్ఐ రాజేశ్వరి రాజోల్ మరియు పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా మద్యం తరలిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు.

- వారి వద్ద నుండి 262 కర్ణాటక టెట్రా ప్యాకెట్లలతో పాటు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

- వారిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎస్ఐ రాజేశ్వరి రాజోల్ తెలిపారు.





Show Full Article
Print Article
Next Story
More Stories