విశాఖ కేర్ ఆసుపత్రిలో కరోనా కలకలం

- విజయవాడలో మృతి చెందిన హైకోర్టు ఇన్ చార్జి రిజిస్ట్రార్ జనరల్ మృతదేహం విశాఖ కేర్ ఆసుపత్రికి తరలింపు.

- మృతదేహంతో విజయవాడ నుంచి విశాఖ వచ్చిన ఇద్దరు న్యాయమూర్తులు.

- కేర్ ఆసుపత్రిలో మృతదేహానికి పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించిన పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసులు, ప్రముఖులు.

- మృతదేహానికి జరిపిన కరోనా పరీక్షల్లో హైకోర్టు ఇన్ చార్జి రిజిస్ట్రార్ జనరల్ కు పాజిటివ్ గా నిర్థారణ.


Show Full Article
Print Article
Next Story
More Stories