టికెట్‌ తనిఖీకి ప్రత్యేక కౌంటర్లు

HMTV
By HMTV
Published on: 2020-06-25 03:45:56

- రాజమహేంద్రవరం: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం రైల్వే స్టేషనులో టికెట్‌ తనిఖీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.

- ఆ సందర్భంగా టికెట్‌ తనిఖీ అధికారి కేశవభట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ... ప్రయాణికులు రాకపోకలు సాగించే ప్రధాన ద్వారం వద్ద వీటిని ఏర్పాటు చేశామన్నారు.

- టికెట్లు తనిఖీ చేసే సిబ్బంది వైరస్‌ బారిన పడకుండా ఇవి రక్షణ కల్పిస్తాయన్నారు.  



HMTV

HMTV

Next Story