ఇళ్ల స్థలాల కేటాయింపులో అన్యాయం జరిగిందని మహిళలు ఆందోళన

HMTV
By HMTV
Published on: 2020-06-24 10:54:28

- ఆకివీడు: మండలం చెరుకుమిల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలు ఎంపిక లాటరీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ఆకివీడు తహసీల్దార్ కార్యాలయం వద్ద మహిళలు ఆందోళనకు దిగారు.

- తమకు న్యాయం చేయాలని తహసీల్దార్ సీజేఎస్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు.

- న్యాయం జరిగేలా చూస్తానని మహిళలకు తహసీల్దార్ హామీ ఇచ్చారు.



HMTV

HMTV

Next Story