నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రి లో కలకలం

- కరోన పాజిటివ్ నమోదైన వ్యక్తి ఆస్పత్రి నుండి పరార్.

- ఆరోగ్యం బాగోక దగ్గు జలుబుతో విజయవాడకు చెందిన వ్యక్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అవ్వగా వైద్యపరీక్షల అనంతరం అతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో పరారైన వ్యక్తి.

- ప్రభుత్వ వైద్యుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

- ఈ సందర్భంగా స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.

Show Full Article
Print Article
Next Story
More Stories